Sunday, July 8, 2007

పీజేఆర్‌ కుమారుడు, అల్లుడుకి 20 వరకు రిమాండ్‌ eenadu

హైదరాబాద్‌, జులై 9: పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్ధన్‌ రెడ్డి, అల్లుడు సంతోష్‌ రెడ్డికి నాంపల్లి కోర్టు ఈ నెల 20 వరకూ రిమాండ్‌కు ఆదేశించింది. పోలీసులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకుముందు పోలీసులు వారిని సికింద్రాబాద్‌ మారేడుపల్లిలోని మూడో అదనపు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. అయితే నేరుగా కోర్టుకే తీసుకెళ్లాలని మేజిస్ట్రేట్‌ సూచించడంతో పోలీసులు వారిని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు

No comments: